బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్లో కీలక సమావేశం జరిగింది. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత మార్పులపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో...
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో కామారెడ్డిలో నిర్వహించిన రైల్రోకో ఆందోళన నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితపై ...
కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేసింది. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో నమోదైన పోక్సో కేసు నేపథ్యంలో...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుల కుటుంబంలో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ. మధుసూధన్ (ఆదోని) కుమారుడు, అనంతపురం ఏడీసీసీ బ్యాంక్ మాజీ...
సమాజ అభ్యున్నతికి శిక్షతో పాటు సంస్కరణ కూడా సమానంగా అవసరమని, జైళ్లు కేవలం శిక్ష విధించే ప్రదేశాలుగా కాకుండా ఆత్మపరిశీలన, వ్యక్తిత్వ వికాసం, కొత్త జీవితానికి నాంది పలికే కేంద్రాలుగా మారాలని రాష్ట్ర...
రాష్ట్ర అగ్నిమాపక శాఖ పనితీరుపై హోంమంత్రి వంగలపూడి అనిత సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఫైర్ స్టేషన్లు లేని 22 నియోజకవర్గాల పరిస్థితిపై అధికారులతో చర్చించిన మంత్రి, కొత్తగా ప్రతిపాదించిన 5 ఫైర్...
రాష్ట్రంలో బీసీ సంక్షేమ విద్యాసంస్థలు నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలతో ఆదర్శంగా నిలుస్తున్నాయని బీసీ సంక్షేమం, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత & జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ఇటీవల విడుదలైన...