కల్వకుంట్ల తారక రామారావుతో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ భేటీ అయ్యారు. నందినగర్లోని కేటీఆర్ నివాసంలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఇరుపక్షాల మధ్య పరస్పర సహకారం, పెట్టుబడుల అవకాశాలపై విస్తృతంగా...
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్కు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టులో గురువారం వాడివేడి వాదనలు జరిగాయి. భగీరథ్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి...
రాష్ట్రంలోని కౌంటర్ టెర్రర్ ఫోర్స్ 'అక్టోపస్' పనితీరు, శిక్షణ కార్యకలాపాలు మరియు ఆపరేషనల్ సన్నద్ధతను రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ శ్రీ సివి ఆనంద్ గురువారం క్షుణ్ణంగా సమీక్షించారు. ఇబ్రహీంపట్నంలోని అక్టోపస్ కమాండో...
నీట్-యూజీ 2026 రద్దు… మోడీ ప్రభుత్వ నియంతృత్వ… నిరంకుశ నిర్ణయమని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష రద్దుతో యువత భవితవ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. గత...
అభివృద్ధి విషయంలో ఒక్క అమరావతిపైనే శ్రద్ధ పెట్టడం లేదని, విశాఖను విశ్వనగరంగా తీర్చిదిద్దే దిశగా సమగ్ర ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో కిమ్స్...
వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకుకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది. డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేసినట్లు ఆధారాలు ఉండటంతో కోర్టు ఈ...
హిందూ ధర్మం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది ఒక గొప్ప జీవన విధానమని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి చాటి చెప్పింది. మతపరమైన విశ్వాసాలు, ఆచారాల పరిధిని...