మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం...
కాజీపేట రైల్వే డివిజన్ను తక్షణమే ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే కేటీఆర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు లేఖ రాశారు. ఈ లేఖను బీఆర్ఎస్ ఎంపీల...
బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు తమతో టచ్లో ఉన్నారని, సరైన సమయంలో అన్ని విషయాలను వెల్లడిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో...
తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రముఖ నటుడు విజయ్ భద్రత అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు కల్పిస్తున్న భద్రత సరిపోవడం లేదని ఆరోపిస్తూ ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) కేంద్ర...
శ్రీరాముడి ఆశీస్సులతో ధర్మబద్ధమైన పాలన అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాముడి పేరు వినగానే సుపరిపాలన, రామరాజ్యం గుర్తుకు వస్తాయని, అదే స్ఫూర్తితో తమ కూటమి ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు జారీ చేశారు....
ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ దశాబ్దం క్రితం చేసిన పాత ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత వైమానిక దళం కోసం రఫేల్ యుద్ధ విమానాల ఎంపికపై ఆయన 2011లోనే...