కెరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలతో అధికారికంగా ముగిసింది. దాదాపు మూడు వారాల పాటు సాగిన ఈ ఉత్కంఠభరిత రాజకీయ ప్రచార యజ్ఞం ముగియడంతో, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు...
కరోనా మహమ్మారి సమయంలో అమలు చేసిన లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో తమిళనాడులో తండ్రీ కొడుకులు పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన అనంతరం ఓ రోజు రాత్రాంత పోలీసులు వారిని చిత్రహింసలు...
నందవరం మండల పరిధిలోని మాచాపురం గ్రామంలో సచివాలయం పనితీరుపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సేవలు అందించాల్సిన సచివాలయం అధికారులు ప్రతిరోజూ మధ్యాహ్నం రెండు గంటలకే కార్యాలయానికి తాళాలు వేసి...
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి గాను పీహెచ్.డీ. ప్రోగ్రామ్లలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నం నగరాల్లో ఈ ప్రవేశాలు అందుబాటులో ఉంటాయని గీతం పరిశోధన, అభివృద్ధి...
వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కనక దుర్గ’ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సురేఖ కొణిదెల హాజరై, సినిమా యూనిట్కు శుభాకాంక్షలు...
రాష్ట్రంలో కందుల కొనుగోలు గడువు మే 4 వరకు పొడిగించడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఖరీఫ్ 2025-26 సీజన్కు సంబంధించి కందులు (రెడ్ గ్రామ్/తూర్) కొనుగోలు...
అమరావతిలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (NFDB) ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు...