ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సమర్థ నాయకుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని టిడిపి యువ నాయకులు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని ) కుమారుడు కేశినేని వెంకట్ అన్నారు. నవ్యాంధ్ర రాజధాని...
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్కు సంబంధించిన ఒక వార్త క్రికెట్ ప్రపంచంలో సంచలనం రేపుతోంది. సిడ్నీలో అతడిపై ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసు నమోదైనట్లు సమాచారం వెలువడింది. ఈ ఘటన ఆస్ట్రేలియా...
దేశీయ విమాన ప్రయాణికులకు షాక్ ఇచ్చేలా ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన సర్ఛార్జీలను గణనీయంగా పెంచుతూ తాజా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం రూ.299గా ఉన్న ఇంధన సర్ఛార్జీని ఒక్కసారిగా...
విశాఖపట్నంలో ఉన్న రుషికొండ ప్యాలెస్ భవనాల సద్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ ఐదవ సమావేశం జరిగింది. ఈ భేటీకి పర్యాటక...
భారత రక్షణ రంగంలో సాంకేతికంగా మరో కీలక ముందడుగు పడింది. భారత ఆర్మీలో వందలాది ఆత్మాహుతి (కామికేజ్) డ్రోన్లు చేరడం గమనార్హంగా మారింది. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఈ...
ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారమైందనీ, రాష్ట్ర రాజధానిగా అమరావతికి అధికారికంగా రాజముద్ర పడటంతో ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. పార్లమెంటు ఉభయ సభలు...
దేశవ్యాప్తంగా వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్యాస్ సరఫరా వ్యవస్థలో భాగంగా, ముఖ్యంగా పట్టణాలు,నగరాల్లో నివసించే కార్మికులను దృష్టిలో ఉంచుకుని 5 కిలోల ఎఫ్టీఎల్ స్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు...