Mana Prabha Desk

spot_img

ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం : కేశినేని వెంక‌ట్

ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సమర్థ నాయకుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని టిడిపి యువ నాయకులు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని ) కుమారుడు కేశినేని వెంకట్ అన్నారు. నవ్యాంధ్ర రాజధాని...

డేవిడ్ వార్నర్ అరెస్టు – డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్కు సంబంధించిన ఒక వార్త క్రికెట్ ప్రపంచంలో సంచలనం రేపుతోంది. సిడ్నీలో అతడిపై ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసు నమోదైనట్లు సమాచారం వెలువడింది. ఈ ఘటన ఆస్ట్రేలియా...

ఎయిర్ ఇండియా షాక్‌: ఇంధన సర్‌ఛార్జీ రూ.299 నుంచి రూ.899కు పెంపు

దేశీయ విమాన ప్రయాణికులకు షాక్‌ ఇచ్చేలా ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన సర్‌ఛార్జీలను గణనీయంగా పెంచుతూ తాజా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం రూ.299గా ఉన్న ఇంధన సర్‌ఛార్జీని ఒక్కసారిగా...

రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం దిశగా అడుగులు

విశాఖపట్నంలో ఉన్న రుషికొండ ప్యాలెస్ భవనాల సద్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ ఐదవ సమావేశం జరిగింది. ఈ భేటీకి పర్యాటక...

భారత ఆర్మీలో కామికేజ్ డ్రోన్లు – యుద్ధ వ్యూహంలో కీలక మార్పు

భారత రక్షణ రంగంలో సాంకేతికంగా మరో కీలక ముందడుగు పడింది. భారత ఆర్మీలో వందలాది ఆత్మాహుతి (కామికేజ్‌) డ్రోన్లు చేరడం గమనార్హంగా మారింది. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఈ...

జగన్ రెడ్డి త్వరలోనే జీరో రెడ్డి కావడం ఖాయం

ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారమైందనీ, రాష్ట్ర రాజధానిగా అమరావతికి అధికారికంగా రాజముద్ర పడటంతో ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. పార్లమెంటు ఉభయ సభలు...

5 కిలోల గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం తీపికబురు

దేశవ్యాప్తంగా వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్యాస్ సరఫరా వ్యవస్థలో భాగంగా, ముఖ్యంగా పట్టణాలు,నగరాల్లో నివసించే కార్మికులను దృష్టిలో ఉంచుకుని 5 కిలోల ఎఫ్‌టీఎల్ స్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!