పాస్పోర్ట్ దరఖాస్తుల పరిశీలన (వెరిఫికేషన్) ప్రక్రియలో అత్యుత్తమ సేవలు అందించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం లభించింది. పౌరులకు వేగవంతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించడంలో...
దేశీయ బులియన్ మార్కెట్లో ఆదివారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిణామాల ప్రభావంతో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన పసిడి ధరలు నేడు ఎలాంటి మార్పు...
ఆంధ్రప్రదేశ్లో రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికార పక్షం చెబుతున్నప్పటికీ, వాస్తవానికి రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ముఖ్యమంత్రి...
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పరిధిలోని రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయంగా అందిస్తున్న 'అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్' పథకం కింద 2026-27 ఆర్థిక...
‘ఇది కూటమి ప్రభుత్వం. రౌడీలు గూండాలను వెనకేసుకొచ్చే ప్రభుత్వం కాదు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు కఠినంగా ఉంటాయి. 21 ఏళ్ల కసబ్ పాకిస్థాన్ నుంచి వచ్చి ఎంతో మంది ప్రాణాలు...
ప్రజల ఆరోగ్యమే అత్యున్నతమైన అభివృద్ధికి అసలైన నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇండియా హెల్త్ సమిట్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వైద్య...
చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రజల్లో అనవసర భయాందోళనలు కలిగిస్తున్న నేపథ్యంలో వైద్య నిపుణులు దీనిపై స్పష్టత ఇచ్చారు. చక్కెర వినియోగం మరియు క్యాన్సర్కు...