Mana Prabha Desk

spot_img

ఏసీబీ వలలో ఎక్సైజ్ సూపరింటెండెంట్.. మల్లారెడ్డి అరెస్ట్

తెలంగాణలో అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరో కీలక చర్య చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్...

పద్మశ్రీ అందుకున్న రోహిత్​ శర్మ

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన రోహిత్ శర్మకు దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ లభించింది. మంగళవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘనంగా నిర్వహించిన...

ఢిల్లీని ముంచెత్తిన దుమ్ము తుపాను

దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తీవ్రమైన దుమ్ము తుపాను, బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ముఖ్యంగా గురుగ్రామ్,...

పోలీస్ స్టేషన్‌లోనే ఫుటేజీ మాయం ఎలా?.. రోజా ప్రశ్నల వర్షం

విజయవాడలో సంచలనం రేపిన సాయికృష్ణ అదృశ్యం కేసు మరోసారి రాజకీయంగా వేడెక్కింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన కీలక సీసీటీవీ ఫుటేజీ అందుబాటులో లేకపోవడం కేసులో కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో...

పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీమోహన్

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మరోసారి జాతీయ స్థాయిలో గర్వించదగ్గ గౌరవం లభించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా నిర్వహించిన పద్మ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ తెలుగు...

‘అవకాశాలు టాలెంట్‌ను బట్టి రావాలి’.. తమన్నా

దక్షిణాది చిత్ర పరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా కొనసాగుతున్న తమన్నా భాటియా మరోసారి వార్తల్లో నిలిచారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న...

హైదరాబాద్ ఐఎస్ సదన్‌లో ఏటీఎం నగదు చోరీ

హైదరాబాద్ నగరంలోని ఐఎస్ సదన్ ప్రాంతంలో పట్టపగలే జరిగిన భారీ నగదు చోరీ కలకలం రేపింది. ఏటీఎంలో నగదు నింపేందుకు తీసుకువచ్చిన సుమారు రూ.17 లక్షల నగదును దుండగులు అపహరించిన ఘటన స్థానికంగా...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!