మిత్రపక్షంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. రాజకీయ నాయకుడిగా రైతుల శ్రేయస్సు కోరుకోవడం ప్రధాన లక్షణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రైతులకు మేలు చేసే సహేతుకమైన,...
వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే.. వ్యాధిని ముందుగానే గుర్తించి నివారించుకోవడమే ఉత్తమ మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. క్యాన్సర్ను ప్రారంభ దశలోనే...
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, పట్టుదలతో ముందుకు సాగాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపునిచ్చారు. చదువు పూర్తయ్యాక కేవలం ఉద్యోగాలు అడిగే స్థాయిలో కాకుండా, తమ నైపుణ్యాలతో పదిమందికి ఉద్యోగాలు...
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనకు వెళ్లే భారతీయులకు కీలకమైన సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా గుర్తింపు పొందిన బుర్జ్ ఖలీఫాను సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులు ఇకపై తమ...
రూ.4 కోట్ల విలువైన భూకబ్జా కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పోలీసుల విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం ఉదయం 10...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి ప్రధాన రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. విమానాశ్రయం ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య క్రెడిట్ వార్...
ప్రభుత్వ వనరుల సమర్థ వినియోగం, ప్రజాధనం ఆదా, అనవసర వ్యయాలను నియంత్రించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అధికారులకు వాహనాల కేటాయింపులో ఇకపై మరింత కఠినమైన విధానాన్ని అమలు...