Mana Prabha Desk

spot_img

రెండు రోజుల కడప పర్యటనకు జగన్..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నుంచి రెండు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ విడుదల చేసిన అధికారిక షెడ్యూల్...

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. వర్చువల్‌గా కోర్టుకు హాజరైన అల్లు అర్జున్

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సోమవారం నాంపల్లి క్రిమినల్ కోర్టు ఎదుట వర్చువల్ విధానంలో హాజరయ్యారు. ఈ కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు విచారణ...

మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి రిమాండ్ ఖైదీ పరార్..

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా జైలులో సోమవారం సంచలన ఘటన చోటుచేసుకుంది. పోక్సో చట్టం కింద నమోదైన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి జైలు నుంచి తప్పించుకుని పరారైన...

తెలంగాణ సచివాలయంలో క్యాటరింగ్ సేవలకు బ్రేక్..

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఉన్న అంతస్తులో క్యాటరింగ్ సేవలు నిలిచిపోయినట్లు సమాచారం వెలుగులోకి రావడం పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత రెండేళ్లుగా అందించిన సేవలకు సంబంధించిన బిల్లులు...

హుస్సేన్ సాగర్ నిర్మాణంపై విచారణ ముమ్మరం

హైదరాబాద్ నగరానికి ప్రతీకగా నిలిచిన హుస్సేన్ సాగర్ సరస్సు పూర్తి నీటిమట్టం (Full Tank Level-FTL) పరిధిలో అక్రమ నిర్మాణం జరుగుతోందన్న ఆరోపణలు నగర పాలనలో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో...

బండి భగీరథ్ బెయిల్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్..

పోక్సో చట్టం కింద నమోదైన కేసులో అరెస్టై ప్రస్తుతం న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కొంటున్న బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు పక్షాల...

విజయ్ సేతుపతి అండ ఎప్పటికీ మర్చిపోలేను: ఐశ్వర్య రాజేశ్

వైవిధ్యమైన కథలు, బలమైన మహిళా పాత్రలను ఎంచుకుంటూ దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ మరోసారి తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంది....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!