ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ విదేశీ విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది. యూరప్లో పార్టీ...
తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయం (ఎస్పీ ఆఫీస్) వద్ద సోమవారం చోటుచేసుకున్న నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)...
దేశ ఆర్థిక రాజధాని ముంబైని గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమవగా, సాధారణ జనజీవనం తీవ్రంగా దెబ్బతింది....
పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న వేళ, ప్రముఖ నటి, గాయని సుచిత్రా కృష్ణమూర్తి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ కేసును వార్తల్లో నిలిపాయి....
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సోమవారం హైదరాబాద్లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ (25వ వార్షికోత్సవ) వేడుకల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య...
కలకలం రేపుతున్న రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఇప్పటివరకు చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు, తాజాగా గ్రామ పరిసరాల్లో అనుమానాస్పదంగా...
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంత ప్రజలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) కీలక ప్రకటన విడుదల చేసింది. గోషామహల్ పరిధిలోని అల్లాబండ రిజర్వాయర్ వద్ద అత్యవసర మరమ్మతు పనులు...