ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సుగాలి ప్రీతి కేసు చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో తాజాగా సుగాలి ప్రీతి తల్లి పార్వతీ దేవి రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై గన్నవరం పోలీస్ స్టేషన్లో...
జనసంఘ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ జాతీయవాది డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర...
మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే సమతుల్య ఆహారం అత్యంత కీలకం. శరీరానికి అవసరమైన పోషకాలు సరైన మోతాదులో అందితేనే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన ఆహారం...
అక్కినేని కుటుంబానికి చెందిన యువ కథానాయకుడు అఖిల్ నటించిన తాజా చిత్రం 'లెనిన్' విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల...
ష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పలువురు యువ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కొత్త పోస్టింగ్లు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ...
ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలను మరింత వేగవంతం చేసింది. ఈ దిశగా దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న...
చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులకు అనుకోని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. అలల ఉద్ధృతి కారణంగా చేపల వేట బోటు బోల్తా పడడంతో ఓ మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన అనకాపల్లి...