రాష్ట్రంలోని మొత్తం 36 ప్రాజెక్టులకు స్పష్టమైన గడువు పెట్టుకుని పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికత్ష పూర్తి చేయాలనే లక్ష్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించడం జరిగిందని రాష్ట్ర జలవనరుల అభివృద్ది...
రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్, వెలిగొండ ప్రాజెక్ట్, హంద్రీనీవా సుజల స్రవంతి, పోలవరం–నలమల్ల సాగర్ లింక్, చింతలపూడి ఎత్తిపోతల పథకం, వరికపూడిశెల, ఉత్తరాంధ్ర...