తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ను మరింత ఆధునికంగా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. అర్హులైన పేద కుటుంబాలకు ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు రేషన్ కార్డుల స్థానంలో...
తెలంగాణలో సాగునీటి రంగంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇటీవల పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా...
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకుడు హరీశ్ రావు వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత టి. జగ్గారెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర...
దక్షిణ తెలంగాణ సాగునీటి చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కరువు, ఫ్లోరైడ్, వలసలతో...
రైతులకు నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో నిర్వహిస్తున్న విత్తన మేళాలను రైతు నేస్తం’ కార్యక్రమమం ద్వారా మంగళవారం ఢిల్లీలోని...
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్...
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై ప్రతిపక్షాలు కావాలనే రాజకీయ విమర్శలు చేస్తున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం...