దక్షిణ భారతదేశంలో అత్యంత కీలకమైన నీటి వనరుగా ఉన్న తుంగభద్ర జలాశయం సరికొత్త రూపు సంతరించుకుంది. కర్ణాటకలోని మునీరాబాద్లో నూతనంగా ఏర్పాటు చేసిన తుంగభద్ర డ్యామ్ క్రస్ట్ గేట్ల పునరుద్ధరణ మరియు ప్రారంభోత్సవ...
దక్షిణ భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక అద్భుతమైన, అరుదైన దృశ్యం కన్నడ నాట ఆవిష్కృతమైంది. భిన్నమైన రాజకీయ నేపథ్యాలు, సిద్ధాంతాలు కలిగిన ముగ్గురు దిగ్గజ ముఖ్యమంత్రులు ఒకే వేదికపైకి వచ్చి చేతులు కలిపారు....
25న కొత్తగేట్లు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు వర ప్రదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు ఇప్పుడు కొత్తగేట్ల అమరికతో సరికొత్త రూపును సంతరించుకుంది. రూ.51 కోట్ల వ్యయంతో మొత్తం 33 గేట్ల...