తెలంగాణ రాజకీయాల్లో ఆరోపణలు, ప్రతిఆరోపణలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోయిందని, బీజేపీకి ప్రజల్లో స్థానం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.మీడియాతో...
తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలు అంశంపై రాజకీయ వాదోపవాదాలు మళ్లీ వేడెక్కాయి. కేరళ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర...
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కల్వకుంట్ల కవిత. పాత పేరు, కొత్త అజెండాతో ప్రజల ముందుకు రానున్నట్లు ప్రకటిస్తూ, రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు సంకేతాలు ఇచ్చారు.తెలంగాణ రాష్ట్ర...