హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు సాధించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, పరిపాలనా వైఫల్యాలకు...
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. ఎన్నికల కమిషన్పై రాజకీయ విమర్శలు చేయడం ద్వారా...
వారసత్వ ఉద్యోగాల అంశంలో సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతంలోని కాసిపేట గనిపై నిర్వహించిన ‘బొగ్గుబాయి’ బాట...
వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని దీనదయాళ్ రోడ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి కోరారు. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సంచిత గంగ్వార్ను కలిసి వినతిపత్రం...
హైదరాబాద్ నగర విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టుపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరోసారి రాజకీయ వాగ్వాదం చోటుచేసుకుంది. మెట్రో విస్తరణ పనులకు కేంద్ర...
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ...
"ఓటమి చెంది, నిరాశ నిస్పృహలకు గురై, ఏదో కోల్పోయామనే భావంతో ఉన్న నాటి బీఆర్ఎస్ నాయకత్వం నేడు రాష్ట్ర అభివృద్ధిపై విషం చిమ్ముతోంది" అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు...