ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిన జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై కూడా తన దృష్టిని కేంద్రీకరించింది. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా ఉన్న జనసేన, తెలంగాణలో పార్టీ...
సింగరేణి సంస్థలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చేపట్టిన "సింగరేణి బాయిబాట" కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె రామగుండంలోని ఓపెన్...
రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ రెండు రోజుల పర్యటన నిమిత్తం మలేషియా చేరుకున్నారు. కౌలాలంపూర్లోని భారత హైకమిషన్ కార్యాలయంలో అధికారులు మంత్రికి...
రాష్ట్ర విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. విద్యా రంగంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావడమే...
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య విమర్శల యుద్ధం మరింత ముదురుతోంది. రాష్ట్రంలో వివిధ అంశాలపై ఇప్పటికే పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతుండగా, తాజాగా గురుకుల విద్యాసంస్థల...
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న...
తెలంగాణ రాజకీయ, సామాజిక వర్గాల్లో గుర్తింపు పొందిన ఉద్యమ నాయకుడు కడమంచి సహదేవుడు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రస్థాయి కీలక బాధ్యతలు చేపట్టడం పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రదేశ్...