కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యి తీరుతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణలో కొత్త విప్లవం మొదలైందని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఇవాళ పార్టీ ఆవిర్భావం సందర్భంగా మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో...
తెలంగాణ రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదుగుతున్న ‘తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)’ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తమ పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణను ప్రజల ముందుంచారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మునీరాబాద్లో...
రెండున్నరేళ్లుగా కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి, రాష్ట్రంలోని అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్. అది పీసీ ఘోష్ కమిషన్...
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు, మాజీ మంత్రి హరీశ్ రావులకు హైకోర్టులో ఊరట దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్పై దాఖలైన...
తెలంగాణ రాజకీయాల్లో వాదోపవాదనలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న జగిత్యాల సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఆంధ్రా...
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం...
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సూచన మేరకే తాను దిల్లీ పర్యటనకు వెళ్లినట్లు మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించిన కేసులు, ఓటుకు నోటు కేసు వంటి...