తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో కీలక ఉపశమనం లభించింది. 2019 హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచార సమయంలో నమోదైన ఐదు కేసులను తెలంగాణ హైకోర్టు బుధవారం కొట్టివేసింది....
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు తెలంగాణ హైకోర్టులో కీలక ఉపశమనం లభించింది. సింగరేణి అధికారులపై చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆయనకు బుధవారం...
రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన అధికారంలోకి వస్తుందని, ఎంపీ స్థానాలతో పాటు మూడు కార్పొరేషన్లలోనూ బీజేపీ మేయర్ పీఠాలను దక్కించుకోవడం ఖాయమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్...
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై గులాబీ పార్టీ (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చేసిన విమర్శలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్...
తెలంగాణ రాజకీయ వర్గాల్లో గత నెల రోజులుగా తీవ్ర చర్చకు దారితీసిన బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు మల్కాజ్గిరి...
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ కింద దరఖాస్తు చేసుకుని ఉద్యోగాల...
ఏఎస్ రావు నగర్ ప్రభుత్వ పాఠశాలలో జోయాలుక్కాస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన “జాయ్ ఆఫ్ స్కూలింగ్” కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని...