జెన్ జీ యువత, మహిళలను ఉద్దేశించి ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కే. నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు...
దివంగత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్కు సంబంధించిన బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారంలో నమోదైన క్రిమినల్ కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మన్మోహన్ సింగ్పై నమోదైన క్రిమినల్...
ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం...
విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను వేగవంతం చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), ప్రధాన నిందితుడిగా...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యరంగంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. కోలుకునే అవకాశం లేని రోగులకు సంబంధించి నిష్క్రియాత్మక కారుణ్య మరణం (ప్యాసివ్ యూథనేషియా) అమలుకు సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన...
దేశంలో తాగి వాహనాలు నడపడం (డ్రంక్ అండ్ డ్రైవ్) కారణంగా ప్రతి ఏడాది వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండటంపై భారత సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా టెట్రా ప్యాక్లు, చిన్న...
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో 2015లో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు విధించిన జీవిత ఖైదు శిక్షను తగ్గించి, ముందస్తుగా విడుదల...