మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న టీజీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి బోల్తా పడినట్లు ప్రాథమిక...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకున్న ఓ విషాదకర ఘటన స్థానికులను కన్నీటి పర్యంతం చేసింది. రోడ్డు ప్రమాదంలో యువకుడు ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన తల్లిదండ్రులు కోమాలోకి వెళ్లిపోయారు. దీంతో కుటుంబంలో మిగిలిన...
వికారాబాద్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. పెద్దేముల్ మండల పరిధిలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో...