తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన...
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికే ఒక ఆదర్శ మోడల్గా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కొడంగల్లో రూ.110 కోట్ల వ్యయంతో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు...
కరీంనగర్ రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే...
“జైశ్రీరామ్ అంటే పైనుంచి డబ్బులు రాలుతాయా?” అంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఏబీవీపీలో ఉన్నప్పుడు “జైశ్రీరామ్”...
దేశ అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయిగా నిలిచే ఘట్టానికి హైదరాబాద్ వేదికైంది. దేశపు తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయాణానికి శ్రీకారం చుట్టుతూ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ కీలక ముందడుగు...
లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ (డీలిమిటేషన్) బిల్లు వీగిపోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిణామాన్ని ఆయన భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోయే చారిత్రక విజయంగా అభివర్ణించారు....
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సవాల్ విసిరారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ...