తెలంగాణ కాంగ్రెస్లో దేవాదాయ శాఖకు సంబంధించిన వివాదం మరింత రాజకీయ చర్చకు దారితీసింది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులతో అధికారిక సమీక్ష నిర్వహించారంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి...
తెలంగాణ రాజకీయాల్లో నిరాడంబరత, నిజాయతీ, ప్రజాసేవకు ప్రతీకగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డికి తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది....
తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి అంతర్గత విభేదాలు వెలుగులోకి వచ్చాయి. దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఇప్పుడు రాష్ట్ర...
జనసంఘ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ జాతీయవాది డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర...
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు భవిష్యత్ అభివృద్ధికి సంబంధించి కీలక అడుగులు వేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మెట్రో రైల్ ఫేజ్-1 స్వాధీనం ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, ఫేజ్-2 విస్తరణకు...
తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై బీఆర్ఎస్, బీజేపీలతో...
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు వేలాది మంది ఉద్యమకారులు, విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగాలు చేస్తే, ఆ ఉద్యమ ఫలితాన్ని మాత్రం కేసీఆర్ కుటుంబం అనుభవించిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని...