తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పోక్సో కేసు వ్యవహారంపై మాజీ ఐపీఎస్ అధికారి, రాజకీయ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై స్పందిస్తూ, “ఎంత...
నీట్-యూజీ 2026 రద్దు… మోడీ ప్రభుత్వ నియంతృత్వ… నిరంకుశ నిర్ణయమని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష రద్దుతో యువత భవితవ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. గత...
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఆమె ఘాటు విమర్శలు గుప్పించారు. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్...
రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ,...
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యుద్ధం ప్రకటించారు. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులపై తీవ్రంగా స్పందించిన ఆయన, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా...
తెలంగాణలో విద్యా రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి A. Revanth Reddy వెల్లడించారు. విదేశాల్లో అమలవుతున్న అత్యుత్తమ విద్యావిధానాలను అధ్యయనం చేయడానికి ఇప్పటికే...
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన “కలిసి ముందుకు సాగుదాం” అనే పిలుపును తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్వీకరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన.. రాష్ట్ర...