తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఉద్యోగుల దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేసే ప్రక్రియలో భాగంగా తొలి విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ...
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చకు తెరలేపేలా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎవరికి అవకాశం ఇస్తే దాన్ని తిరస్కరించడం సులభం...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (శనివారం) యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో చేపట్టనున్న రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రిని...
తెలంగాణలో కార్మికుల కనీస వేతనాలను భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.11 కోట్ల మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
మహిళా రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించాలనే ప్రయత్నాలను దేశ ప్రజలు సహించరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళలకు చట్టసభల్లో 33...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ను రాష్ట్రంలోనే అత్యాధునిక పారిశ్రామిక, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి మౌలిక...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల...