తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి దిశగా తమ ప్రభుత్వం రూపొందించిన మహత్తర లక్ష్యాలను ప్రజల ముందుంచారు. ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది...
కాంగ్రెస్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్య ధోరణి...
తెలంగాణ రాజకీయాల్లో రైతుల విద్యుత్ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఫార్మర్స్ డిస్కం (DISCOM) వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ K. T. Rama Rao తీవ్ర విమర్శలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, రైతు డిస్కం పేరుతో సీఎం కొత్త నాటకం...
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఘన స్వాగతం పలికింది. గుల్బర్గా వెళ్లేందుకు హైదరాబాద్ మీదుగా ప్రయాణించిన ఆయనకు ఎయిర్పోర్ట్లో...
రైతు డిస్కం పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచే కుట్ర చేస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రైతులు అడగకుండానే విద్యుత్ సంస్కరణల పేరుతో...
పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు సౌకర్యవంతమైన, భద్రమైన, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార & పౌర...