నీట్ పరీక్ష వివాదం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామని హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల విషయంలో ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి నుంచి వారి దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు, ధర్నాలకు...
నీట్-యూజీ 2026 పరీక్ష నిర్వహణలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమాలపై పోలీసుల చర్యను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు....
తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ను మరింత ఆధునికంగా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. అర్హులైన పేద కుటుంబాలకు ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు రేషన్ కార్డుల స్థానంలో...
ప్రజల మధ్య ఉండండి.. గాంధీభవన్కు రావద్దు.." అంటూ కాంగ్రెస్ శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా రేపటి నుంచి ఆగస్టు...
తెలంగాణ యువతను యూత్ డిక్లరేషన్ పేరుతో దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇక డెత్ డిక్లరేషనే మిగిలిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యూత్ డిక్లరేషన్ ఇచ్చిన...
పేదరికం ప్రతిభకు ఎప్పుడూ అడ్డంకి కాదని, సరైన అవకాశం, నాణ్యమైన విద్య, ప్రభుత్వ అండ ఉంటే గురుకుల విద్యార్థులు ప్రపంచ స్థాయిలోనూ సత్తా చాటగలరని సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్...
తెలంగాణలో నిరుద్యోగ సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఎన్నికల హామీల అమలుపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నిర్వహించిన ‘యువ సంగ్రామ సదస్సు’లో ఓ నిరుద్యోగ యువతి చేసిన ప్రసంగం చర్చనీయాంశంగా...