తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చకు తెరలేపేలా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎవరికి అవకాశం ఇస్తే దాన్ని తిరస్కరించడం సులభం...
నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశంలోని ‘ది హేగ్’ నగరంలో ప్రవాస భారతీయులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత దేశ ప్రగతి ప్రస్థానం,...
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి....
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పిలుపుపై జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు నీతులు...
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన “కలిసి ముందుకు సాగుదాం” అనే పిలుపును తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్వీకరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన.. రాష్ట్ర...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ తమ నివాసానికి రావడం తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన, చిరస్మరణీయమైన అనుభూతిని మిగిల్చిందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ చూపిన ఆత్మీయత, కుటుంబ...
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దశాబ్దాలుగా కమ్యూనిస్టులు, అనంతరం తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగిన బెంగాల్లో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ అధికార పీఠాన్ని అధిరోహించింది. రాష్ట్ర అసెంబ్లీ...