ఆసియా సింహాల సంరక్షణకు గుజరాత్ ప్రభుత్వం, రైల్వే శాఖ మరో కీలక ముందడుగు వేశాయి. రైలు పట్టాలు దాటే క్రమంలో సింహాలు, ఇతర వన్యప్రాణులు రైళ్లకు ఢీకొని ప్రాణాలు కోల్పోకుండా నివారించేందుకు దేశంలోనే...
స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, పర్యావరణహిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా భారతీయ రైల్వే మరో కీలక మైలురాయిని చేరుకుంది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలును ప్రధాని నరేంద్ర...
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనతో తూర్పు తీర రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేశంలోని అత్యంత రద్దీగా ఉండే...
భారతీయ రైల్వే శాఖ దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులకు శుభవార్త అందించింది. టికెట్ బుకింగ్ సమయంలో తరచూ ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, సర్వర్ అంతరాయాలు, భారీ ట్రాఫిక్ కారణంగా ఏర్పడుతున్న ఇబ్బందులకు శాశ్వత...
భారతీయ రైల్వే మరో చారిత్రాత్మక అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా ఔషధాల రవాణా కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘ఔషధి ఎక్స్ప్రెస్’ పేరుతో ఫార్మసీ రైలును ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ...