దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల ప్రభావం పెరుగుతున్న వేళ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో ఎండలు తీవ్రరూపం దాల్చనున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా మే 19 నుంచి 24వ తేదీ వరకు వరుసగా ఆరు రోజుల పాటు భానుడి...