తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ప్రభుత్వ బోధనాసుపత్రి నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్య రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. గత రెండున్నరేళ్ల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 1,000 రొబోటిక్ శస్త్రచికిత్సలను...
సికింద్రాబాద్లోని ప్రసిద్ధ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ బోనాల ఉత్సవాలకు తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రంలోని వివిధ...
రాజకీయాలు, ప్రభుత్వ పాలన, అధికారిక సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాలతో నిత్యం తీరికలేని జీవితాన్ని గడిపే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కుటుంబానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని మరోసారి నిరూపించారు. ప్రజా సేవలో...