గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో మహిళపై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. ఈ ఘటనలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నాయకుడి...
భోగాపురం ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారంగా మారుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కొత్త ఎయిర్ పోర్టు ఆ ప్రాంత స్థితిగతులను మార్చేస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్...
స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రతో పరిశుభ్రమైన, సంపన్నమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు అన్నారు. ఇంటి నుంచే చెత్త రాకుండా నెట్ జీరో విధానాన్ని అలవాటు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. కార్బన్ న్యూట్రల్...
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ‘తల్లికి వందనం’ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల...
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాలనలోనే కాకుండా బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా గణనీయమైన మార్పులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం కీలక శుభవార్త అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో చేనేత రంగానికి ప్రోత్సాహం అందిస్తూ, నేతన్నల ఆర్థిక భద్రతను బలోపేతం చేయాలనే...
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమానికి చిరస్మరణీయ నాయకుడిగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత గౌరవం ప్రకటించింది. ఆయన అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని...