పదో తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఆత్మహత్య తనను తీవ్ర విషాదంలోకి నెట్టివేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మూడు రోజుల క్రితం తనను...
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు వ్యవహారం ప్రస్తుతం ఆ పార్టీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి ఓ కార్యక్రమంలో...
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలకృష్ణను సీఎం...
ఆంధ్రప్రదేశ్లో ఖనిజ సంపద అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. ఇటీవల కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గనుల తవ్వకాల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, ఇప్పుడు చిత్తూరు జిల్లాలో గుర్తించిన భారీ...
ఆంధ్రప్రదేశ్లో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారంటూ కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన, సులభతరమైన రిజిస్ట్రేషన్ సేవలను అందించాలనే...
రాష్ట్రంలో మాతా–శిశు ఆరోగ్యం, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక చర్యకు శ్రీకారం చుట్టింది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అత్యవసర సమయంలో సురక్షితమైన, నాణ్యమైన రవాణా సౌకర్యం...
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపంలోని గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు గిరిజనులు మృతి చెందిన విషాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్...