ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించారు. గత ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన కుప్పంకు రావడం ఇదే తొలిసారి కావడంతో...
ఆంధ్రప్రదేశ్లో ఇంధన రంగ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. రాష్ట్రాన్ని దేశంలోనే ప్రధాన గ్రీన్ ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం భారీ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తుండగా, తాజాగా వైఎస్ఆర్ కడప...
ఆర్టీజీఎస్ నుంచి జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, క్షేత్ర స్థాయి సిబ్బందితో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను టెలీకాన్ఫరెన్సులో వివరించారు. ప్రభుత్వ సేవల అమలు… అర్జీల...
రాష్ట్రంలోని మొత్తం 36 ప్రాజెక్టులకు స్పష్టమైన గడువు పెట్టుకుని పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికత్ష పూర్తి చేయాలనే లక్ష్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించడం జరిగిందని రాష్ట్ర జలవనరుల అభివృద్ది...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మత్స్యకారులు వినూత్న రీతిలో తమ అభిమానాన్ని, కృతజ్ఞతలను చాటుకున్నారు. ‘మత్స్యకార భరోసా’ సంక్షేమ పథకం కింద నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేయడానికి వందలాది...
మత్స్యకారుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సముద్రంపై ఆధారపడి జీవనం సాగించే మత్స్యకార కుటుంబాల ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం అన్ని...
ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. ప్రపంచ నాయకులకు స్వీడన్ ప్రభుత్వం ప్రదానం చేసే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్...