తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు హైకోర్టు వరకు చేరింది....
హనుమాన్ జయంతి సందర్భంగా వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని లల్వని నగర్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు, హోమం, హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ క్యానం...
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన కేసు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు...
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం సభా వేదికపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనపై రాజకీయంగా కుట్రలు జరుగుతున్నాయని, ప్రత్యర్థులు నేరుగా ఎదుర్కోలేక ఇప్పుడు తన కుటుంబాన్ని...
హైదరాబాద్ నగరంలో ఈనెల 10వ తేదీన నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న ఈ భారీ సభ కోసం భారతీయ...
“జైశ్రీరామ్ అంటే పైనుంచి డబ్బులు రాలుతాయా?” అంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఏబీవీపీలో ఉన్నప్పుడు “జైశ్రీరామ్”...
వినాయక్ నగర్ డివిజన్లోని రేణుక నగర్ ప్రాంతంలో జరుగుతున్న చివరిదశ బాక్స్ డ్రైన్ పనులను మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పరిశీలించారు. పనులు నాణ్యతగా, వేగంగా పూర్తి చేయాలని, ఉన్న పూడికను తొలగించిన...