జనసంఘ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ జాతీయవాది డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర...
తెలంగాణ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారాయి. గురుకుల విద్యాసంస్థల టెండర్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న అప్పుల అంశాలపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధాన...
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో స్కూల్లో ఉర్దూ బోధన అంశం చుట్టూ మొదలైన వివాదం రోజురోజుకూ మరింత తీవ్రరూపం దాల్చుతోంది. ఈ వివాదం రాజకీయంగా వేడెక్కుతుండగా, పాఠశాల ప్రిన్సిపాల్పై దాడి చేసిన ఆరోపణల నేపథ్యంలో...
హైదరాబాద్లోని వీబీఐటీ (VBIT) కళాశాల ప్రాంగణంలో భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజిట్ భారత్ స్టూడెంట్ కాన్క్లేవ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది....
హైదరాబాద్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నగరంలో నివసిస్తున్న ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల ప్రజలు తమ ఓటు హక్కును హైదరాబాద్లోనే నమోదు చేసుకుని ఇక్కడే వినియోగించుకోవాలని కేంద్ర బొగ్గు, గనుల...
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తెలంగాణలోని పార్టీ శ్రేణులు పోరాడాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. ప్రజాపోరాటాలు చేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ లక్ష్యంగా...
విజయవాడ నగరంతోపాటు ఆటోనగర్ లో రోజూ వచ్చే చెత్తని జిందాల్ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్కు తరలించే ఏర్పాటు చేసినట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ చెప్పారు. ఆటోనగర్ లో నూతన కంపాక్టర్ని గురువారం...