తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రానున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి తమ అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన రాజ్యసభ ఎన్నికల వ్యవహారానికి తెరపడింది. రాష్ట్రంలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకం ఖరారైంది. కూటమిలో ప్రధాన భాగస్వామి...
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిన 2024 ఎన్నికల ఫలితాల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. 2024 జూన్ 4వ...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాష్ట్ర మంత్రి టీజీ భరత్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. తనపై విమర్శలు...
కృష్ణా జిల్లాలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్య వైఖరిపై పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్టాప్లో ప్రయాణికులు వేచి ఉన్నప్పటికీ బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో స్వయంగా...
పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, వరుస వివాదాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను ఆ...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చెలరేగింది. రాష్ట్ర మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో...