దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ (కోవిడ్-19) కేసులు క్రమంగా పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య శాఖలు అప్రమత్తమయ్యాయి. గతంలో మహమ్మారి తీవ్ర ప్రభావం నుంచి కోలుకున్న దేశం ప్రస్తుతం కొత్తగా నమోదవుతున్న కేసులను...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యరంగంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. కోలుకునే అవకాశం లేని రోగులకు సంబంధించి నిష్క్రియాత్మక కారుణ్య మరణం (ప్యాసివ్ యూథనేషియా) అమలుకు సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన...