గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొని ఉండేదని, ప్రజాస్వామ్య విలువలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రజలు బహిరంగంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి కూడా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సింగపూర్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగు ప్రవాసులతో సమావేశమైన...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ – 2025’ అవార్డు సాధించడం రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ అవార్డు సాధించిన సందర్భంగా గురువారం నిర్వహించిన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా రాజధాని అంశంపై దేశవ్యాప్తంగా లభించిన మద్దతుపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సాక్షిగా మాట్లాడిన ఆయన, ఈ మద్దతు రాష్ట్ర ప్రజలకు గొప్ప...