ఉత్తరాంధ్రలో ఏళ్ల తరబడి రైతులు, ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. మనుషులు-ఏనుగుల మధ్య పెరుగుతున్న ఘర్షణలను తగ్గించడంతో...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యరంగంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. కోలుకునే అవకాశం లేని రోగులకు సంబంధించి నిష్క్రియాత్మక కారుణ్య మరణం (ప్యాసివ్ యూథనేషియా) అమలుకు సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన...
ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం ఉండేలా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం...
తిరుమల శ్రీవారి ప్రసాదంగా ప్రసిద్ధి చెందిన లడ్డూ మరోసారి రికార్డు స్థాయి విక్రయాలను నమోదు చేసింది. ఈ ఏడాది మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలను విక్రయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం...
విద్య ద్వారానే పేదరికాన్ని జయించగలమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్, డా.బి.ఆర్ అంబేద్కర్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు ఉదయం కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు గిరిరాజు సింగ్ కృష్ణాజిల్లా గన్నవరం లోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొని అటు నుంచి...
రాష్ట్రంలోని పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణాలను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇన్ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాలపరిమితిని నిర్దేశించుకుని పని చేయాలని స్పష్టం చేశారు.
రాష్ట్ర...