తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పార్టీ నూతన జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించారు. ఈ కమిటీల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు నేతలకు కీలక బాధ్యతలు...
రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల సమావేశం జరిగింది. ఈ భేటీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ...
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైకాపా నాయకుల తీరుపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధాని అమరావతిని ‘మావిగన్’ అని సంబోధిస్తూ జగన్ అపహాస్యం చేయడం ఆయన అహంకారానికి...
రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ నూతన నాయకత్వానికి శ్రీకారం చుట్టింది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో, అధిష్ఠానం పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీలను పునర్వ్యవస్థీకరించింది. ఈ క్రమంలో...
యాంగ్రీ హీరో డా.రాజశేఖర్ను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సత్కరించింది. డా.రాజశేఖర్ కమ్ బ్యాక్ మూవీ "బైకర్" సినిమాలో ఆయన నటించిన పాత్రకు మంచి గుర్తింపు రావడంతో ఆయనకు క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవఅధ్యక్షులు ప్రభు,...
తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ నియమితులైన సందర్భంగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా...
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం “దోచుకో.....