తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు వ్యవహారం ప్రస్తుతం ఆ పార్టీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి ఓ కార్యక్రమంలో...
వైసీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబానికి సంబంధించిన భూకబ్జా కుట్ర కేసు శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుమారు రూ.4 కోట్ల విలువైన...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రామాయపట్నం పోర్టు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు...
గుంటూరులో ఓ మహిళపై జరిగిన దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా...
వైఎస్సార్సీపీ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయడం, పార్టీ కార్యకలాపాలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా రూపొందించిన ‘జగన్ 2.0 యాప్’ ప్రచార కార్యక్రమానికి నగరిలో శ్రీకారం చుట్టారు. నగరి వైఎస్సార్సీపీ పార్టీ...
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న కారణంగా తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేని పరిస్థితి ఉందని ఆయన...
రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం. వాటి కోసం గళం విప్పండి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇదివరకే మనం మద్దతు ఇచ్చాం. దాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం. రాష్ట్రంలో పాలన గాలికి ఎగిరి పోయింది....