బుట్టాయిగూడెం మండలం కోటరామచంద్రపురం ఐటిడిఎ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాసరావు లు, సంబంధిత అధికారులతో కలిసి రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు...
ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ దేశ రాజధాని న్యూఢిల్లీ పర్యటనకు వెళ్లారు. జాతీయ స్థాయిలో ప్రముఖ మీడియా సంస్థలు నిర్వహిస్తున్న కీలక సదస్సుల్లో పాల్గొని రాష్ట్ర అభివృద్ధి,...
విజయవాడలో సంచలనం రేపిన యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం, అనంతరం వెలుగులోకి వచ్చిన కస్టడీ మృతి ఆరోపణల కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసుపై సమగ్ర, పారదర్శక విచారణ జరిపేందుకు...
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బాధితురాలి కుటుంబాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా పరామర్శించి...
రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతలే ప్రధాన బలమని, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు రావాలంటే ముందుగా ప్రజల్లో భద్రతాభావం నెలకొనాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన...
ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ గవర్నెన్స్ను మరింత బలోపేతం చేసి, ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభతరంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయనుంది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా,...
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చోటుచేసుకున్న విషాదకర ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించి సహాయక చర్యలను ప్రారంభించిందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ...