ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు మరింత ఆధునిక, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపు చేయడంతో పాటు, ప్రయాణికులకు సురక్షితమైన...
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా అత్యంత ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు,...
అమరావతిలో ఇప్పటివరకూ మొత్తం 114 సంస్థలకు భూములు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. వీటిలో చాలా సంస్థలు తమ నిర్మాణాలను ప్రారంభించాయని చెప్పారు. రాజధానిలో భూముల కేటాయింపునకు సంబంధించిన మంత్రి వర్గ ఉపసంఘం...
రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్పై నమోదైన కేసుల వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యక్తిగత సహాయకురాలిగా (పీఏ) పనిచేస్తున్న జీవన్కుమారిని రాష్ట్ర ట్రాన్స్జెండర్ల సంక్షేమ బోర్డులో సభ్యురాలిగా నియమిస్తూ...