అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాల విషయంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, సమాచార సాంకేతిక శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో...
కాన్సర్ రంగంలో జన్యుపరమైన పరిశోధనల ద్వారా వైద్య చికిత్సలను అందించేందుకు వీలుగా కీలకమైన ముందడుగు పడింది. అమరావతిలో ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ అంకాలజీ విధానాన్ని ప్రారంభించేందుకు వీలుగా అంతర్జాతీయ ఫార్మాసుటికల్, బయో టెక్నాలజీ దిగ్గజ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్ – Sports Authority of Andhra Pradesh)లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ...
ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు.. పిల్లల చదువుకు తల్లిదండ్రులపై పడే ఆర్థిక భారాన్ని కొంతమేర తగ్గించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్ఠాత్మక ‘తల్లికి వందనం’ పథకం...
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమానికి చిరస్మరణీయ నాయకుడిగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత గౌరవం ప్రకటించింది. ఆయన అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని...
ష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పలువురు యువ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కొత్త పోస్టింగ్లు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ...
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో, పారదర్శకంగా సబ్సిడీ ఎరువులు అందించేందుకు ప్రవేశపెట్టిన APAIMS 2.0 వ్యవస్థ విజయవంతంగా అమలవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ఏడాది జూన్...