ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నగరంలో సంచలనం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) కానిస్టేబుల్గా పనిచేస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆదివారం...
పల్నాడు జిల్లాలో సంచలనం రేపిన బంగారం దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. పట్టపగలు జరిగిన ఈ దోపిడీలో వ్యాపారిపై దాడి చేసి సుమారు రూ.60 లక్షల విలువైన ఆభరణాలను అపహరించిన ముఠాను...
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ మీడియా సంస్థ ఏబీఎన్ లో పనిచేస్తున్న జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని దుండగులు కిరాతకంగా హత్య చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన...
కడపలో సంచలనం సృష్టించిన వైసీపీ కార్యకర్త పెద్దదస్తగిరి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ హత్య వెనుక భారీ స్థాయిలో ఉన్న రియల్ ఎస్టేట్ వివాదాలు ప్రధాన కారణంగా ఉన్నట్లు...
పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వావిలాల నగర్ ప్రాంతానికి చెందిన గోవర్ధన (40) అనే వివాహిత మహిళ ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, తన...