HomeTagsAndhra Pradesh Crime News

Tag: Andhra Pradesh Crime News

spot_imgspot_img

సీఐ నాగరాజుకు 8 రోజుల పోలీస్ కస్టడీ

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన గాదె సాయికృష్ణ (25) కస్టోడియల్ డెత్ ఆరోపణల కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ ప్రస్తుతం సస్పెన్షన్‌కు గురైన...

సాయికృష్ణ అదృశ్యం కేసు… సీఐ నాగరాజుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన విజయవాడ కస్టడీ మరణం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండైన కృష్ణలంక సర్కిల్ ఇన్‌స్పెక్టర్...

ప్రకాశంలో యువకుడి దారుణ హత్య

ప్రకాశం జిల్లాలో ఓ యువకుడి దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు అనుమానిస్తున్నారు. సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామంలో...

ట్రిపుల్ మర్డర్ దోషికి సుప్రీంకోర్టులో షాక్..

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో 2015లో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు విధించిన జీవిత ఖైదు శిక్షను తగ్గించి, ముందస్తుగా విడుదల...

కాకినాడలో ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ హత్య కలకలం

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నగరంలో సంచలనం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్‌పీ) కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆదివారం...

కారంపూడి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

పల్నాడు జిల్లాలో సంచలనం రేపిన బంగారం దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. పట్టపగలు జరిగిన ఈ దోపిడీలో వ్యాపారిపై దాడి చేసి సుమారు రూ.60 లక్షల విలువైన ఆభరణాలను అపహరించిన ముఠాను...

 ఏబీఎన్ జర్నలిస్ట్ దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ మీడియా సంస్థ ఏబీఎన్​ లో పనిచేస్తున్న జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని దుండగులు కిరాతకంగా హత్య చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!