కడపలో సంచలనం సృష్టించిన వైసీపీ కార్యకర్త పెద్దదస్తగిరి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ హత్య వెనుక భారీ స్థాయిలో ఉన్న రియల్ ఎస్టేట్ వివాదాలు ప్రధాన కారణంగా ఉన్నట్లు...
పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వావిలాల నగర్ ప్రాంతానికి చెందిన గోవర్ధన (40) అనే వివాహిత మహిళ ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, తన...