ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మితమైన కొత్త హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలు (జడ్జెస్ విల్లాలు) శాశ్వత హైకోర్టు భవన సముదాయానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయించింది....
అమరావతిలో ఇప్పటివరకూ మొత్తం 114 సంస్థలకు భూములు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. వీటిలో చాలా సంస్థలు తమ నిర్మాణాలను ప్రారంభించాయని చెప్పారు. రాజధానిలో భూముల కేటాయింపునకు సంబంధించిన మంత్రి వర్గ ఉపసంఘం...
ఆంధ్రప్రదేశ్కు అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించే కీలక పరిణామం చోటుచేసుకుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది....