ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ విమర్శలు కూడా తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను చూసి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. అమరావతి భవిష్యత్తు, రైతుల భూముల అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మితమైన కొత్త హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలు (జడ్జెస్ విల్లాలు) శాశ్వత హైకోర్టు భవన సముదాయానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయించింది....
అమరావతిలో ఇప్పటివరకూ మొత్తం 114 సంస్థలకు భూములు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. వీటిలో చాలా సంస్థలు తమ నిర్మాణాలను ప్రారంభించాయని చెప్పారు. రాజధానిలో భూముల కేటాయింపునకు సంబంధించిన మంత్రి వర్గ ఉపసంఘం...
ఆంధ్రప్రదేశ్కు అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించే కీలక పరిణామం చోటుచేసుకుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది....