కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు తో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ మంగళవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం సీఆర్డీయే...
ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత పెట్టుబడిదారుల అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తున్న...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతుతో ముందుకు సాగుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషీ స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి కోసం ఇప్పటికే వేల...
ఆంధ్రప్రదేశ్కు భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడం, రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయడం, రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన రెండో...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ విమర్శలు కూడా తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను చూసి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. అమరావతి భవిష్యత్తు, రైతుల భూముల అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి...