ఇరాన్‌లోని భారత పౌరులకు కేంద్రం ఎమర్జెన్సీ అలర్ట్

Must read

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ఇరాన్ పై జారీ చేసిన తీవ్రమైన హెచ్చరికను భారత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలు “ఈ రాత్రి చేయబోయే దాడులతో ఓ నాగరికత ముగిసిపోతుంది” అని ప్రకటించడంతో, ఇరాన్‌లో నివసిస్తున్న భారత పౌరుల భద్రతపై కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

కేంద్రం వెంటనే టెహ్రాన్‌లోని ఇందియన్​ ఎంబాసీ టేహన్​కు సూచనలు అందించి అత్యవసర హెచ్చరికలను జారీ చేయించింది. భారత రాయబార కార్యాలయం ఈ ప్రాంతంలోని భారతీయులందరూ రాబోయే 48 గంటల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలని, అనవసరంగా బయటకు రాకూడదని ఆదేశాలు ఇచ్చారు.

ఇరాన్‌లో పరిస్థితులు ఇప్పటికే ఉద్రిక్తతల దారితీశాయని. అమెరికా–ఇరాన్ విరోధంతో రాబోయే కొన్ని రోజులు ఉద్రిక్తత త్రీవ స్థాయికి చేరే అవకాశం ఉందని, అమెరికా అధ్యక్షుడి డెడ్‌లైన్ సమీపించడంతో, ఈ ప్రాంతంలో భారతీయుల భద్రత కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ఇకటివరకు, ఈ సూచనలను టెహ్రాన్‌లో నివసిస్తున్న భారతీయులు వేగంగా పాటిస్తున్నారు. భద్రతా కారణాల వల్ల రాయబార కార్యాలయం ఈ ప్రాంతంలో ఎల్లప్పుడూ కనుగొనగలిగే పరిస్థితులపై అప్రమత్తంగా ఉండడానికి చర్యలు చేపడుతోంది. కేంద్రం ఇప్పటికే సైనిక, డిప్లొమాటిక్ నిబంధనల ప్రకారం భద్రతా చర్యలను మరింత పటిష్టం చేసింది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!