రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయిల అప్పును ప్రజలపై మోపితే నేటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో ఎనిమిది లక్షల ఇళ్లను మంజూరు చేసిందని...
సింగరేణి కాలరీస్ సంస్థకు తాడిచెర్ల-2 కోల్ బ్లాక్ కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను మరుగున పరిచి, తప్పుడు ప్రచారం చేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. సింగరేణికి 2013లో కేటాయించిన...
అన్ని సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో విద్యనభ్యసించే విద్యార్థుల డైట్ బిల్లులు పెంచుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం...
తెలంగాణలో ఖరీఫ్-2026 సీజన్లో సరిపడా ఎరువుల సరఫరాకు తక్షణ చర్యలు తీసుకోవాలని, ఏప్రిల్–జూన్ నెలల్లో రాష్ట్రానికి జరిగిన ఎరువుల సరఫరా లోటును ఈ నెల అదనపు కేటాయింపుల ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర...
ఫీజు రియంబర్స్మెంట్ ను యధావిధిగా అమలు చేయాలని ఫీజుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని గత సంవత్సర కాలంగా బీసీలు ఉద్యమిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని...
రైతుల్లో నమ్మకం, ధైర్యం కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లు పెద్దఎత్తున జరపాలని, ఇందుకోసం వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. ట్రేడర్లు కొనుగోళ్లు...
నెల్లూరు నగరంలో రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఉన్నత ఆశయంతో, నిరుపేద, మధ్యతరగతి ప్రజల కోసం ఏర్పాటు చేసిన నారాయణ నేత్ర జ్యోతి,నారాయణ దంత సురక్ష ఉచిత...