Mana Prabha Desk

spot_img

మాజీ మావోయిస్టు దేవ్ జీని పరామర్శించిన కల్వకుంట్ల కవిత

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత శుక్రవారం పరామర్శించారు. కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో...

ఒక్క చుక్క నీళ్లు కూడా వదులుకోం: రేవంత్ స్పష్టం

కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన హక్కులను ఏ మాత్రం వదులుకోదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే...

‘జపాన్‌లో ఉండటం ఓ వరం’.. వైరల్ అవుతున్న భారతీయ టెక్కీ వీడియో

ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో జపాన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అత్యాధునిక సాంకేతికత, క్రమశిక్షణ, పరిశుభ్రత, వేగవంతమైన రవాణా వ్యవస్థలతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఈ దేశం కేవలం పర్యాటకులకు మాత్రమే...

రేపు కోహెడలో పండ్ల మార్కెట్‌కు సీఎం శంకుస్థాపన

తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ రంగ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలవనున్న కోహెడా అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి రేపు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్న...

సాగునీటి రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు :మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రైతులకు అర్థవంతమైన సాగునీటి ప్రయోజనాలను అందించడంలో విఫలమవుతూ, భారీగా ప్రజా ధనాన్ని వృధా చేసిందని ఆరోపిస్తూ, సాగునీటి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై...

ఆ స్థలాలల్లో మహిళలకు వాటా కల్పిస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

పేదల జీవనోపాధికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా నియోజక వర్గాన్ని యూనిట్ గా తీసుకొని క్యూర్ పరిధిలో పేదలు నివాసముంటున్న ప్రాంతాలకు సమీపంలోనే అల్పదాయ, మధ్యతరగతి వర్గాలుకు లక్ష ఇండ్లు నిర్మించ బోతున్నామని...

శ్రీలంక చేరుకున్న భారత ‘ఏ’ జట్టు..

భారత క్రికెట్ భవిష్యత్తుగా భావిస్తున్న యువ ఆటగాళ్లకు మరో కీలక పరీక్ష సమయం ఆసన్నమైంది. శ్రీలంకలో జరగనున్న ప్రతిష్టాత్మక 50 ఓవర్ల ముక్కోణపు సిరీస్‌లో పాల్గొనేందుకు తిలక్ వర్మ నాయకత్వంలోని భారత ‘ఏ’...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!