Mana Prabha Desk

spot_img

రాజేంద్రనగర్‌లో బీజేపీ ఆవిర్భావ వేడుకలు

రాజేంద్రనగర్‌లో నిర్వహించిన బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పాల్గొని, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై భారీ సంఖ్యలో చేరిన యువతకు...

సౌర విప్లవానికి పిలుపు: విజయవాడలో సోలార్ కార్యాలయం ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడలో సౌర శక్తి వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక కార్యక్రమం జరిగింది. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) సోమవారం వన్ టౌన్ ఇస్లాంపేట బీఆర్‌పి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన...

మేం పాలకులం కాదు… ప్రజల సేవకులం: సీఎం రేవంత్

ఆదిలాబాద్‌లో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా ముందుకు సాగుతామని స్పష్టం...

ఘనంగా బీజేపీ 47వ స్థాపన దినోత్సవ వేడుకలు

భారతీయ జనతా పార్టీ స్థాపనకు 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ నివాసంలో పార్టీ జెండా ఆవిష్కరించి కార్యకర్తలు ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. “భారత్ మాతా కి...

ఎంపీ ఈటల సమక్షంలో క్యానం రాజ్యలక్ష్మి రూ.1 లక్ష విరాళం

భారతీయ జనతా పార్టీ స్థాపనకు 47 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మల్కాజిగిరి పరిధిలో సేవా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అపరాజిత సేవ సమితికి వినాయకనగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి...

కేరళలో మంత్రి సీతక్క ప్రచారం.. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం

కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో తెలంగాణ మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే...

త్వరలో తులం బంగారం :మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతున్న వేళ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!