Mana Prabha Desk

spot_img

ముందు మీ ఇంటి సమస్యను పరిష్కరించుకో : మంత్రి సంధ్యారాణి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చెలరేగింది. రాష్ట్ర మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో...

హుగ్లీ నదిలో ప్రధాని మోదీ పడవ ప్రయాణం

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ప్రత్యేకంగా గడిపారు. నగరానికి జీవనాడిగా భావించే హుగ్లీ నదిలో ఆయన పడవ ప్రయాణం చేయడం విశేషంగా నిలిచింది....

మళ్లీ ఏసీబీ కస్టడీకి దేవదాయ శాఖ ఏసీ శాంతి

అదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెన్షన్‌కు గురైన దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతిను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో...

ఆత్మహత్యలకు పాల్పడవద్దు – బండి సంజయ్ విజ్ఞప్తి

నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు....

ఇది ప్రభుత్వ హత్య : కేటీఆర్​

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న వేళ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ మరణాన్ని “ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం...

ముంబై పర్యటనకు సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ముంబైలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వాణిజ్య పత్రిక The Economic Times ప్రకటించిన ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ఆయన...

పవన్ ఆరోగ్యంపై నిర్లక్ష్యం – నాగబాబు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం విషయంలో పార్టీ నాయకులు చూపిన నిర్లక్ష్యంపై ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పిఠాపురంలో...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!