Mana Prabha Desk

spot_img

బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

బాలల హక్కుల కమిషన్ స్వయంగా విచారణలోకి ప్రవేశం కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ కేసుపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని...

చట్టం తన పని తాను చేసుకుంటుంది: రామచందర్‌రావు

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన కేసు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు...

కేంద్రంతో కలిసి పని చేసేందుకు సిద్ధం :సీఎం రేవంత్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన “కలిసి ముందుకు సాగుదాం” అనే పిలుపును తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్వీకరిస్తోందని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన.. రాష్ట్ర...

బడి పేరుతో గుడిని కూల్చిన రేవంత్ రెడ్డి :మాజీ మంత్రి హరీశ్ రావు.

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేసిన 800 ఏళ్ల చరిత్ర గల కాకతీయుల నాటి మట్టికోట...

జులై 1 నుంచి వీబీజీ రామ్‌జీ పథకం అమలు :కేంద్రం

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీ పథకం జులై ఒకటి నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ వెలువరించింది. జులై...

హ్యామ్ ప్రాజెక్ట్ పురోగతిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మాట్లాడుతూ మంచి రోడ్లతో రాష్ట్రంలోని ప్రతి గ్రామం,ప్రతి మండలం, ప్రతి పట్టణం అభివృద్ధి చెందుతుందన్నారు. రహదారుల అభివృద్ధి వల్ల పరిశ్రమలు ఏర్పడి మౌలిక...

కేంద్ర మంత్రులు అమిత్ షా, సీఆర్ పాటిల్ తో సీఎం భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు గతంలో హామీ ఇచ్చిన మేరకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!